
షాకింగ్: మైనార్టీ సెల్ఎత్తేసిన బీజేపీ
31-34 ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ 2016లో ఒకే ఒక్క సీట్ దక్కించుకుంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్ర పక్ష పార్టీలు పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు ఓట్లు రాబట్టలేకపోయారు. ఈ ఏడాది అస్సాం అసెంబ్లీలో 24శాతం ముస్లిం ప్రతినిధులు ఉండబోతున్నారు. ఈ 31 మందిలో 16మంది కాంగ్రెస్ + దాని మిత్ర పక్షం మహాజోత్ ఏఐయూడీఎఫ్ 15మంది ఉన్నారు.