గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను సంగం డెయిరీ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నరేంద్రను అరెస్టు చేసిన ఏసీబీ పోలీసులు 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఏసీబీ కేసుపై హైకోర్టులో narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు మధ్యాహ్నం 2.15కి విచారణ చేపట్టనుంది. ఈ కేసు ఏమవుతుందా ? అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.