ఏపీ మంత్రి అనీల్ శాఖ మార్చిన టీడీపీ మహిళా నేత
గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరదలు,గ్యాస్ లికేజీలు,అగ్ని ప్రమాదాలు,జల సమాధులు,మహిళల పై అఘాయిత్యాలు,దళితుల పై దాడులు,భవన నిర్మాణ కార్మికులు, రైతుల ఆత్మహత్యలని ఆమె మండిపడ్డారు. ఇలా చెప్పుకుంటే 17 నెలల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమై ప్రజలు పడుతున్న నరకం అంతా ఇంతా కాదని అన్నారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్లే రాష్ట్రం తిరోగమనం పడుతుందని ఆమె ఆరోపించారు. అనీల్ వలనే ప్రజలు మునిగిపోయారు అన్నారు.