బ్రేకింగ్ : అజ్మీర్ దర్గా పునఃప్రారంభం..!
ఈ నేపథ్యంలో రాజస్థాన్లో అజ్మీర్ షరీఫ్ దర్గా, త్రిపుర సుందరి దేవాలయం, సిద్ధ్ హనుమాన్ మందిర్, కైలాదేవి, మదన్ మోహన్ దేవాలయం, గాలియాకోట్ దర్గా తదితర పుణ్యక్షేతాల్రు సోమవారం భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. కేంద్రం ప్రకటించిన లాక్డౌన్-4 నియమావళి ప్రకారం ప్రార్థనా స్థలాలను ఈ నెల 7వ తేదీన పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా కూడా సోమవారం తెరుచుకోనుంది.