తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం!

Edari Rama Krishna

దేశంలో మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. డబ్బు మాత్రమే పరమావధిగా భావిస్తున్నారు. ఇందు కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. తాజాగా తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో దారుణం జరిగింది.  7 సంవత్సరాల బాలిక అరంతాంగి గ్రామంలో రెండు రోజులక్రితం అదృశ్యమైంది.  ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న సమయంలో గ్రామంలోని చెరువు దగ్గర తీవ్ర గాయాలతో బాలిక మృతదేహం దొరకడం తో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

{{RelevantDataTitle}}