సుశాంత్ సింగ్ చివరి కర్మలకు హాజరైన శ్రద్దా కపూర్..?

praveen

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  అకాల మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను  మొత్తం విషాదంలోకి నెట్టిన  విషయం తెలిసిందే. స్వయంకృషితో ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో ఆదర్శంగా నిలిచిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం... అభిమానులను ఎంతగానో వేధిస్తోంది. అయితే నిన్న మధ్యాహ్నం డిప్రెషన్కు లోనైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. 

 

 అయితే ఈ రోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  చివరి కర్మలు జరిగాయి. ఇక చివరి కర్మలకు శ్రద్ధ కపూర్ హాజరయ్యారు. శ్రద్ధ కపూర్ తోపాటు కృతి సనన్ సహా మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా సుశాంత్ సింగ్ చివరి కర్మలకు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: