చాలారోజులకు దర్శనమిచ్చిన ప్రభాస్..జన్మధన్యం అంటున్నఅభిమానులు !!

Surya

 

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ కె పరిమితమైయ్యాడు. ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు నేరుగా కనిపించి చాల కాలం అయ్యింది. దింతో ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురు చూశారు అభిమానులు.

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం టీఆరఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో కలసి మొక్కలను నాటాడు. ఇలా తెలుగు ప్రేక్షకులకు చాల రోజుల తరువాత  కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 

అయితే ప్రభాస్ రాధాకృష్ణ సినిమా కోసం మూడు నెలలు బయటి దేశాలకు వెళ్ళవలసి వచ్చింది. తిరిగి వచ్చిన తరువాత ప్రభాస్ లాక్ డౌన్ కారణంగా మరో మూడు నెలలు ఇంటికే పరిమితమయ్యాడు.

 

 

 

ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం టీఆరఎస్ ఎంపీ తో కలసి మొక్కలను నాటుతూ కనిపించి అభిమానులకు ఖుషి చేశాడు.

 

 

 

ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహూ చిత్రం యావత్ భారత అభిమానులను ప్రభాస్ కి మరింత దగ్గర చేసింది.

 

సాహూ చిత్రం కలెక్షన్ ల పరంగా మంచి రికార్డు ని సొంతం చేసుకుంది.   

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ (  Prabhas planted plants as part of the Green india Challenge)

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: