భారీగా పెరగనున్న ఎల్పిజి గ్యాస్ ధరలు..!!
దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే మళ్ళీ ఇప్పుడు వంట గ్యాస్ ధరలు కూడా పెరగనుండడంతో అంధోలన చెందుతున్నారు.గ్యాస్ వినియోగించుకునే వారికి ఈ వార్తా పిడుగులాంటిదనే చెప్పాలి.ఒక్క సిలిండర్ కి ఉన్న రేటు కంటే 50 రూపాయలు అదనంగా పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు.
దీంతో సామాన్యునిపై మళ్ళీ అధిక భారం పడినటైంది.అయితే ఎల్పిజి గ్యాస్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది,ప్రస్తుతం డిల్లీలో 599 రూపాయలు వున్న ఒక్క్ సిలిండర్ 649 రూపాయలకు పెరిగింది.అదే విధంగా దేశమంతట ఒకే ధర ను నిర్ణయిస్తారా లేక వివిధ రాష్ట్రాలలో వివిధ ధరలతో అమలుపరుస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.ఎనేమైనా ఎల్పిజి ధరలు పెరిగితే మాత్రం మరొకసారి సామాన్యుకి నిత్యవసర ధరలు కంటికి నీళ్ళు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.