ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్?
ఫేస్ రిగక్నైజ్డ్ అటెండెన్స్ యాప్ ను తప్పనిసరి చేసినా చాలా మంది ఉద్యోగులు ఇంకా యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఫేస్ రిగక్నైజ్డ్ అటెండెన్స్ యాప్ ను ప్రవేశపెట్టి నెలరోజులు గడుస్తున్నా వందశాతం ఫలితాలు రావటం లేదని..
ఏపీ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. 2023 జనవరి 1 తేదీ నుంచి రాష్ట్ర సచివాలయం, 2023 జనవరి 16 నుంచి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో యాప్ ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలన్నారు.