శభాష్ సజ్జనార్.. లాభాలబాటలో ఆర్టీసీ?
సిటీలో బస్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి మెట్రో కాంబినేషన్ టికెట్ను 20నుంచి 10రూపాయలకు తగ్గించింది. దీంతో చాలా మార్పు వచ్చింది. అలాగే ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇవ్వాలని భావిస్తోంది. కార్మికుల మీద అధికారుల వేధింపులకు లేవని..వేధింపులు ఉంటే ఇలాంటి రెవెన్యూ వచ్చేదేకాదు. తెలంగాణ ఆర్టీసీ సాధిస్తున్న ఈ ప్రగతికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విధానాలు కారణంగా చెప్పుకోవచ్చు.