కడప కుర్రాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్?
వైసీపీ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా విజయవంతం అయ్యింది. ఈ గుంటూరు ఉద్యోగ మేళాలో రెండు రోజులు కలిపి 10వేల 480 మందికి ఉద్యోగాలు వచ్చాయని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఏపీలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు లభించేవరకు ఈ జాబ్ మేళాలను కొనసాగిస్తామని విజయ సాయి రెడ్డి అన్నారు. వైసీపీ ఓ రాజకీయ పార్టీయే అయినా.. ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం మెచ్చుకోదగిన విషయం.