సోము వీర్రాజు ఏం చెప్తే అదే ఫైనల్: కిషన్ రెడ్డి
చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రాజెక్టుల మంజూరు చేసిన వాటిని రోజు పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు.