ఏపీ సర్కార్ కి సోము కొత్త ప్రశ్న...!
పుష్కరాలలో స్నానాలు చేయకూడదట! అయితే మరి, తుంగభద్ర పుష్కరాలకు ₹.200/- కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అని ఆయన నిలదీశారు. నీటి ప్రవాహ వేగాన్ని పెంచి స్నానాలకు అనుమతి ఇవ్వాలి అని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. వచ్చిన భక్తుల కోసం ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేయాలి అని డిమాండ్ చేసారు.