రైల్వే స్టేషన్ వద్ద రద్దీని అరికట్టేందుకు ఇదేనా మార్గం..!
టికెట్ రేటు పెరిగిన స్టేషన్లు...కృష్ణరాజపురం, బంగారుపేట, తుంకూర్, హోసూర్, ధర్మపురి, కెంగేరి, మండ్య, హిందూపుర్, పెనుగొండ, యెలహంక, బనస్వాడి, కార్మెలారమ్, వైట్ఫీల్డ్.పండుగ సీజన్లో రైల్వే స్టేషన్ వద్ద రద్దీని అరికట్టేందుకు దక్షిమ-పశ్చిమ రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ వెలను పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో టికెట్ ధర రూ.10 నుంచి రూ.50 కానుంది.