అమ్మ: గర్భిణులు ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిందే..!

N.ANJI
మాతృత్వం అనేది మహిళకు దేవుడిచ్చిన వరం. పుట్టిన బిడ్డతోటి అమ్మ అని పిలిపించుకోవడం కోసం మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే వైద్యులు కూడా గర్బిణీలకు.. ఆహారం, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెపుతున్నారు. ఇక గర్బిణులు తీసుకునే మెడిసిన్‌పై పలు అధ్యాయానాలు జరుగుతున్నాయని అన్నారు.
ఇక తాజాగా గర్భిణీలు పారసిటమాల్‌ మాత్రలను వాడితే వారికి జన్మించే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెలుబడ్డాయి. అయితే గర్భిణులు పచ్చి కూరగాయలు వంటివి తినడం మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అలాంటి ఆహారాలు గర్భిణీ స్త్రీలకు ఇతరులతో పోల్చితే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఉడకబెట్టడం కాల్చడం ద్వారా అలాంటి బ్యాక్టీరియాను చంపే అవకాశం ఉందన్నారు. ఇక గర్భిణీ స్త్రీలు ప్యాకెట్ ఆహారాలు కాకుండా తాజాగా వండిన ఆహారాన్ని తినడం మంచిదని అన్నారు. అయితే గర్భధారణ సమయంలో ఎత్తైన ప్రాంతం, తరచూ మలుపులు, ఆకస్మిక స్టాప్, ఫాస్ట్ స్టార్ట్ మొదలైన వినోద ఉద్యానవనాలలో ప్రయాణించాల్సిన అవసరం లేదన్నారు.
అయితే చాలా మందికి ఫోన్ వాడే అలవాటు ఉంటుంది. ఇరాక్ ఫోన్ ని పొట్ట లోపల ఉన్న శిశువు బయటి శబ్దాలన్నీ వినగలదని అన్నారు. అయితే మొబైల్ ఫోన్‌ను మీ కడుపు దగ్గర ఉంచవద్దని తెలియజేశారు. అంతేకాక.. ఇక ఫోన్ వచ్చినప్పుడు, రింగ్ టోన్లు పిండానికి బాధించేవని అన్నారు. అయితే చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటారు.
అంతేకాక.. జంతువులపై పిల్లి శిలీంధ్రాలలో టాక్సోప్లాస్మోసిస్ కూడా ఉంటుందన్నారు. ఇక గర్భిణీలు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలన్నారు. అయితే గర్భిణులు ఎక్కువ మెర్క్యురీని కలిగి ఉన్న ఆహారాలు తినొద్దన్నారు. ఇక మానవ నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. అయితే పిండం అభివృద్ధిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: