వైరల్ : ఈ పక్షి ధైర్యానికి.. ఫిదా అవ్వాల్సిందే?

praveen
సాధారణంగా మన ముందు బలమైన శత్రువులు ఉన్నప్పుడు ఉపయోగించాల్సింది. కండ బలం కాదు బుద్ధి బలం అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. ఇక బుద్ధి బలం సరిగా ఉపయోగిస్తే ఎంతటి శత్రువునైనా భయపెట్ట వచ్చును అని అంటూ ఉంటారు. ఇది నిజమే అని నిరూపించే వీడియోలు ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో ఎన్నో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే కాలంలో ఇంటర్నెట్లో అటు జంతువులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే  మరి కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా షాక్ కి గురి అవుతున్నారు అని చెప్పాలి. అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియోలో ఇంతకీ ఏముందంటే ఒక పొలం మధ్యలో ఒక పక్షం నిలబడి ఉంది. అంతలోనే అటువైపు ఒక ఆవులమంద గడిపేస్తూ వచ్చింది. అయితే అక్కడే పొలం మధ్యలో నిలబడిన పక్షి మీద దాడి చేయాలని ఆవులమంద సిద్ధమైపోయింది. అలాంటి సమయంలో పక్షి మాత్రం ముందు తన కంటే వందరెట్లు బలం ఎక్కువగా ఉండే ఆవులమంద ఉన్నప్పటికీ కూడా భయపడకుండా అలాగే నిలబడింది

 ఈ క్రమంలోనే ఆవులమంద లోనే కొన్ని ఆవులు ఆ పక్శి మీదికి వచ్చి బెదిరించాలని చూసిన భయపడకుండా ఏకంగా ఆవుల నే ఢీ కొడుతూ బెదిరించడం మొదలు పెట్టింది. ఒక్కొక్కటిగా ఆవులు పక్షిని బెదిరించే  ప్రయత్నం చేసిన ఏమాత్రం బెదరకుండా వాటిని తరిమికొట్టింది. ఈ వీడియో చూసిన జనాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మన ముందు బలమైన శత్రువులు ఉన్నప్పుడు ఉపయోగించాల్సింది.. కండ బలం కాదు బుద్ధి బలం అని పక్షి నిరూపించింది అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్ లో  ఈ వీడియో వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: