టీవీ: జనసేన నాయకురాలకి బిగ్ బాస్ షాక్ ఇచ్చిందిగా..!

Divya
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అదరించేటువంటి రియాలిటీ షో లలో బిగ్బాస్ షో కూడ ఒకటీ. ముఖ్యంగా బిగ్ బాస్ షో లోకి ఎంట్రి ఇవ్వడానికి వీడియో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటాయి. అయితే  బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎవరెవరు హౌస్ లోకి వస్తారని క్లారిటీ రాలేదు.కానీ చాలా మంది కంటిస్టేట్ల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వచ్చే నెల ఒకటో తారీకు లేదా 8వ తారీకుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే కంట్రీస్ ఎంత జాబితాలలో విశాఖపట్నం కి చెందిన నటి జనసేన నాయకురాలు గా పేరుపొందిన రేఖా భోజ్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది.

దీంతో జనసేన కార్యకర్తలు సైతం ఈమెను గెలిపిస్తామంటూ పలు రకాలుగా కామెంట్స్ చేశారు. కానీ ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ టీమ్ ఈమెకు ఒక సడన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో హౌస్ లోకి తెలుగువాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి అంటూ రచ్చ చేసిన రేఖ ఎనిమిదవ సీజన్ కంటెస్టెంట్ గా ఈమె పేరు ఉంటుందని ఎక్కువగా వినిపించింది. కానీ ఇమే ఆశలు అడియాశలు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల బిగ్ బాస్-8 కి సంబంధించి కంటిస్టెంట్లు ఫిక్స్ చేసిన వాళ్ళకి అఫీషియల్ గా కాల్స్ వచ్చాయట.సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు రావాలి ఏం చేయాలనే విషయాలను కూడా త్వరలోనే టీం చెబుదామని చెప్పారట ఈ సమయం సెలెక్టివ్ కాని వాళ్ళని నెక్స్ట్ టైం పెట్టారు అక్కని చెప్పేసారట. అలా రిజెక్ట్ అయిన వారిలో రేఖ భోజ్ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా ఈమె తెలియజేసింది ఏమి చేయాలి. నాట్ ఫర్ దిస్ టైం అని చాలా బాధగా ఉన్నదంటు తెలియజేస్తూ ఇది ముగింపు కాదు కదా మళ్ళీ ట్రై చేస్తానంటు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: