టీవీ: ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. అసభ్యకరంగా అంటు. హాట్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

Divya

తెలుగు బుల్లితెర నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. బిగ్ బాస్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇమే సీరియల్స్ లో కూడా నటించింది. మనసిచ్చి చూడు అనే సీరియల్ తో తెలుగు తెరకు అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం మధురనగరిలో నటిస్తోంది. కీర్తి భట్ నిజజీవితంలో మాత్రం ఎన్నో చేదు విషయాలను బయటపెట్టింది. కీర్తి భట్ ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదం వల్ల ఆమె తల్లిదండ్రులు అన్న వదినలు కూడా మరణించారట. తాను మాత్రం గాయాలతో బయటపడ్డానని తెలిపింది.

అలా చాలా కాలం పాటు హాస్పిటల్లో ఉన్న సమయంలో చాలామంది తనను చాలా బాధలు పెట్టారని ఆ భయంకరమైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రయాణిస్తున్న కారులో తన కుటుంబం అందరినీ కోల్పోయానని దీంతో తనని మంగళూరుకి తీసుకువెళ్లారని అక్కడ దాదాపుగా నెల రోజులపాటు ఉండవలసి వచ్చింది.. అక్కడే తనకు ఎవరు చెప్పుకోలేని కష్టాలు కూడా ఎదురయ్యాయని ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎక్కువగా తాకేవారు.. కానీ అక్కడ స్పర్శ లేకపోయినా కూడా తనకు తెలిసేదని తెలియజేస్తోంది.

అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఫిట్ అవ్వడంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా వచ్చేసాను కానీ ఎక్కడైనా వెళ్లాలి అంటే కచ్చితంగా డబ్బులు కావాలి చివరికి ఆటో వాళ్ళ దగ్గర కూడా చెయ్యి చాచి డబ్బులు అడిగితే వాళ్ళు తనని అదోలా చూసి 200 ఇస్తా వస్తావా అని అడిగే వారిని.. ఆ సమయంలో సరే వస్తానని కూడా చెప్పేదాన్ని అయితే ఆ తర్వాత వాళ్ళ బుద్ధి తనకు అర్థమయ్యేది అంటూ కీర్తి భట్ ఎమోషనల్ గా తెలియజేస్తోంది. ప్రస్తుతం కీర్తి భట్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా తన గురించి ఇలాంటి విషయాలు చెప్పడంతో అభిమానులు కూడా కాస్త ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: