సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఒక్కసారి కూడా సౌత్ఆఫ్రికా పర్యటనలో భారత జట్టు క్లీన్ స్వీప్ కాలేదు. మొదటిసారి వన్డే సిరీస్లో మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేక పోయింది టీం ఇండియా. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడి పోయి క్లీన్ స్వీప్ అయ్యింది. దీంతో టీమిండియా చెత్త రికార్డునూ ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. అంతకుముందు టెస్టు సిరీస్లో కూడా టీమిండియా ఓటమి పాలయింది అన్న విషయం తెలిసిందే.. తర్వాత వన్డే సిరీస్లో అయినా రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ చివరికి మళ్లీ ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో టీమ్
{{RelevantDataTitle}}