ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియాను గత కొంతకాలం నుంచి మాత్రం గాయాల బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఒక ఆటగాడు గాయం బారిన పడి ఇక కొన్నాళ్లపాటు జట్టుకు దూరం అవడం. ఇక అతను కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చేలోపే మరి కొంతమంది ఆటగాళ్లు గాయం కారణంగా ఇక జట్టుకు అందుబాటులో ఉండలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఒక్కసారి కూడా టీమిండియా పూర్తి స్ట్రెంత్ తో మ్యాచ్ ఆడలేక పోతుంది అని చెప్పాలి.
అయితే గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్లు, మెగా టోర్నీలతో కూడా ఎంతో బిజీబిజీగా గడుపుతుంది టీమ్
{{RelevantDataTitle}}