బీసీవై రామచంద్ర యాదవ్కు కాపుల కృతజ్ఞతలు
ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో బడుగు బలహీనవర్గాల వారిని అధికారానికి దూరం చేసిన టీడీపీ వైసీపీ పార్టీలను రాజకీయ బహిష్కరణ చేయాలంటే అందరం కలిసికట్టుగా పరస్పర సహకారంతో పనిచేద్దామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి ఫణికుమార్, కొప్పినేని రాధాకృష్ణ , సాధనాల మణిబాబు, లక్కు శ్రీనివాసరావు, దాసరి సాంబశివరావు, దాసరి శివ నాగరాజు, కడలి మాణిక్యాలరావు, ఎయిర్టెల్ సతీష్, ఆకుల సురేష్ బాబు గార్లు మరియు బీసీవై పార్టీ నాయకురాలు ఆకుల జయ కళ్యాణి గారు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.