భారత్: నెహ్రూ తర్వాత మళ్లీ అలాంటి ఘనత సాధించిన ఏకైక నేత మోదీనే..??
భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్జీ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మోదీకి ఒక్కరికే ఆ ఘనత సాధించడం సాధ్యమైంది. అటల్ బిహారీ వాజపేయి కూడా మూడుసార్లు మంత్రి అయ్యారు. 1996లో 13 రోజులు ప్రధానమంత్రి, 1998లో 13 నెలల ప్రధానమంత్రి, ఆ తర్వాత ఐదు నాలుగున్నర ఇల్లు పాటు ప్రధాన మంత్రిగా కొనసాగారు కానీ సంపూర్ణ ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి వ్యవహరించలేదు. మోదీ మాత్రమే 15 ఏళ్ళు నిర్విరామంగా పీఎం గా పనిచేయనున్నారు. మోదీ పూర్తి మెజారిటీతో సొంతంగా గెలిచారు జవహర్లాల్ నెహ్రూ కూడా అలాగనే గెలిచారు వీరిద్దరు మాత్రమే ఇండియాకి మూడుసార్లు ప్రధానమంత్రి కాగలిగారు.
ఇకపోతే టీడీపీ కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లు విన్ అయ్యారు. దాంతో చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. ఆయన ఎటువైపు జంప్ చేస్తే అదే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాగా బాబు మోదీకే తన మద్దతును తెలిపారు. దాంతో మోదీ మరోసారి పీఎం కావడం ఖాయం అయింది.