తెలంగాణ : నిరుపేదలకు గుడ్ న్యూస్..!!

Purushottham Vinay
ఇక బడ్జెట్‌లో నిరుపేదలకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్..సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.ఇక సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అనేది చేస్తామని ఆయన చెప్పారు. అలాగే సొంతస్థలం ఉన్న 4 లక్షల మందికి కూడా రూ. 3 లక్షల ఆర్థిక సాయం ఇంకా అలాగే నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపుని చేపడతామని చెప్పారు. ఇంకా ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు కేటాయింపు,నిర్వాసితులు ఇంకా అలాగే ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయింపు అనేది జరుగుతుందన్నారు. సీఎం పరిధిలో నిర్వాసితులు ఇంకా అలాగే ప్రమాదబాధితులకు ఇండ్ల కేటాయింపు అనేది చేస్తామన్నారు.రూ. 2.56 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రెవెన్యూ వ్యయం వచ్చేసి రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం వచ్చేసి రూ. 29,728 కోట్లు.



ఇక కేంద్రం తీరుతో తెలంగాణ రాష్ట్రానికి 5వేలకోట్ల నష్టం అనేది జరిగిందన్నారు. ఇక ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం సరిగ్గా పట్టించుకోలేదు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ కేంద్రం అదనంగా అసలు రూపాయి కూడా ఇవ్వలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ నిబంధనలు విధించడం అనేది జరిగింది. ఇక కేంద్రం తీరుతో రాష్ట్రం ఏటా 5వేల కోట్లు అనేది నష్టపోతోంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోతున్నాం అని అన్నారు.అలాగే పల్లె ప్రగతికి రూ. 330 కోట్లు ఇంకా అలాగే పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు ఇంకా అలాగే కొత్త వైద్య కాలేజీలకు రూ. 1000 కోట్లు ఇంకా అలాగే అటవీ విశ్వవిద్యాలయాలకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలపడం అనేది జరిగింది. ఇక అలాగే ఇదే సభలో గతంలో ఒకప్పుడు పేగులు తెగేదాక కూడా కొట్లాడాం. కరెంటు కోతలు ఇంకా అలాగే ఆకలి చావులు అనేవి ఇప్పుడు లేవు.ఇక కరెంటు కోతల నుంచి ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ కాంతులు సాధించిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: