జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంతో సమర్థవంతంగా అందే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉద్యోగులను కూడా నియమించింది. ఇక ఒకే సారి లక్ష మందికి పైగా నిరుద్యోగులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది
{{RelevantDataTitle}}