కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మందులు ఇవే..

frame కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మందులు ఇవే..

Purushottham Vinay
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో దేశం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి ఎంతో దారుణంగా వుంది.ఇక ఎక్కడ చూసిన కరోనా కేసులు మితి మీరిపోతున్నాయి. రోజు రోజుకి ఈ మహమ్మారీ చాప కింద నీరుల వ్యాపిస్తూనే వుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. రోజు రోజుకి దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారువుతుంది.ఏం చెయ్యాలో తెలీక అటు ప్రభుత్వాధికారులు,ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.అంతలా విరుచుకుపడుతుంది ఈ మహమ్మారి. అయితే చాలా మంది కరోనా వచ్చిన తరువాత టెస్టులు చేయించుకొనకముందే సమస్య విషమంగా మారి చనిపోతున్నారు. అయితే మనం ఇంట్లో ఉండే ఈ మందులతో జాగ్రత్తలు తీసుకొని కరోనాని ఎదుర్కొనవచ్చు. ఇక అవేంటో చూడండి. ఖచ్చితంగా వాడండి.




కరోనాను ఎదుర్కొనే మందులు:

1. డాక్సిసైక్లిన్ (Doxycycline): ఈ యాంటీ బయోటిక్/యాంటీ వైరల్ మందును ఉదయం, సాయంత్రం 5 రోజుల పాటు వేసుకోవాలి.

2. పారాసిటమాల్ (Paracetamol): జ్వరం ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్స్‌ను ఉదయం రాత్రి 10 రోజుల పాటు తీసుకోండి.

3. లెవోసిట్రజిన్ (Levocetirizine): జలుబు లక్షణాలు ఉంటే లెవో సిట్రజిన్ మందులను ఉదయం వేళలో 10 రోజుల పాటు వేసుకోవాలి.

4. రాంటాక్ (Rantack): కడుపు ఉబ్బరంగా ఉండి త్రేన్పులు ఎక్కువగా వస్తే రాంటాక్ టాబ్లెట్స్‌ ప్రతి రోజు ఉదయం 10 రోజుల పాటు తీసుకోవాలి.

5. విటమిన్ సీ (Vitamin c): శరీరంలో రోగనిరోధ శక్తి పెంచుకునేందుకు 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం విటమిన్ సీ టాబ్లెట్లను చప్పరించాలి.

6. మల్టీ విటమిన్ (Multi Vitamin): మల్టీ విటమిన్ టాబ్లెట్స్‌ను కూడా ఉదయం రాత్రి 10 రోజుల పాటు వేసుకుంటే మంచిది.

7. విటమిన్ డీ (Vitamin d): విటమిన్ డీ టాబ్లెట్స్‌ను ఉదయం పూట ఒకసారి 10 రోజుల పాటు తీసుకోవాలి.

8. మిథైల్ ప్రెడ్నిసోలోన్ (Methylprednisolone): ఒక వేళ ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోతే అప్రమత్తమవ్వాలి. మిథైల్ ప్రెడ్నిసోలోన్ డ్రగ్‌ను ఉదయం రాత్రి 5 రోజుల పాటు వేసుకోండి.


ఈ మందులను ఖచ్చితంగా వాడండి. అలాగే ఏమైనా సీరియస్ అయితే 104 కి కాల్ చెయ్యండి. లేదా దగ్గర్లో వున్న హాస్పిటల్ ని సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: