కని "కరోనా": కరోనా మృతదేహానికి తొలిసారి పోస్టుమార్టం...విస్తుగొలిపే నిజాలు...?
అంతేకాదు అసలు ప్రస్తుతం కరోనా వైరస్ అనేది ఒక గ్లోబల్ స్కామ్ అని..కోవిడ్ 19 వాస్తవానికి చనిపోయిన శరీరంలో ఉనికిలో లేదని తమ పోస్టుమార్టమ్ లో బయటపడినట్లు పేర్కొంది. నిజానికి కరోనా వైరస్ తో ప్రజలు మరణిస్తున్నారన్న వార్తల్లో నిజంలేదని...యాంప్లిప్లైడ్ గ్లోబల్ 5 జి ,విద్యుద్ అయస్కాంత వికిరణాల ప్రభావం చేత జనాలు ప్రాణాలు విడుస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టారు. అత్యాధునిక టెక్నాలజీ ని ఉపయోగించి, క్షుణ్ణంగా పరిశోధన జరిపి ఈ విషయాన్ని వెల్లడించింది ఇటలీ దేశం. ఇది అసలు అందరూ అనుకుంటున్నట్టు వైరస్ కాదని ఇదొక రకమైన బ్యాక్టీరియా అని..దీని ద్వారా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో రక్తం గడ్డ కట్టి, శరీరంలో ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయి చివరికి మరణిస్తున్నట్లు వెల్లడించింది. ఆస్పిరిన్ చికిత్స పొందడం ద్వారా ఈ వ్యాధిని మట్టుపెట్టొచ్చని తెలిపింది.
అంతేకాక చైనా కి ఈ విషయం ఎప్పుడో తెలుసని కానీ ఇప్పటి వరకు ప్రపంచానికి ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని ఆరోపించింది. ఇది 5 జి రేడియేషన్ ద్వారా వ్యాపిస్తున్నటువంటి ఒక బ్యాక్టీరియా అని దీన్ని నివారించవచ్చని సూచిస్తోంది. ఇది కనుగొన్న ఇటలీ దేశం ప్రస్తుతం కరోనా రోగులకు ఇచ్చే చికిత్సా విధానాలన్నీ మార్చిందట. కరోనా రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి ఆస్పిరిన్ మరియు అప్రోనికస్ ఇవ్వడం ద్వారా కరోనా రోగులు త్వరగా కోలుకున్నారని..ఈ చికిత్స విధానం ద్వారా కరోనా నుడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించింది. అయితే ఈ విషయం లో ఎంత వరకు వాస్తవం ఉందో అన్న విషయాన్ని మన కేంద్ర ఆరోగ్యశాఖ ద్రువీకరించాల్సి ఉంది.