ఇదే కరోనా కు విరుగుడు... పోపుల పెట్టెలోనే మహా ఔషధం.. ఆయుర్వేద వైద్యుడి చిట్కా..?
ఇప్పటికే ఇండియా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... శర వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి. ప్రస్తుతం ఇండియాలో 28 మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. దీంతో ఇండియా మొత్తం ఈ ప్రాణాంతకమైన వైరస్ పేరెత్తితేనే ప్రాణ భయంతో వణికిపోతుంది. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవటం ద్వారా కరోనా వైరస్ ను తట్టుకునే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న వేళ అటు ఆధునిక వైద్యంలో ఇంకా దీనికి విరుగుడు దొరకలేదు.
కానీ సాంప్రదాయ ఆయుర్వేదంలో మాత్రం చిన్న చిట్కాలతో నే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగునాట ఆయుర్వేద వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్ ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు చిట్కాలను వెల్లడించారు. ఓ వీడియో ద్వారా ఈ చిట్కాలను వెల్లడించారు ఆయుర్వేదిక వైద్యుడు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమోహన్. కరోనా తో భయపడాల్సిన అవసరం లేదని.. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనా వైరస్ ని ఎదుర్కోవడం సులభం అని చెబుతున్నారు. ఇంతకీ ఈ డాక్టర్ ఏం చెప్పాడో ఒకసారి వీడియో లోకి వెళ్లి చూద్దాం..