తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకం టూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకు న్న వారిలో
నారా రోహిత్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాల్లో నటించాడు . ఈయన ఎక్కువ శాతం రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటించకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈయనకు పెద్దగా విజయాలు లేకపోయినా నటుడిగా మంచి గుర్తింపు మాత్రం ఉంది. ఆఖరుగా
నారా రోహిత్ ,
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,
మంచు మనోజ్ లతో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.
తాజాగా
నారా రోహిత్ "సుందరకాండ" అనే సినిమాలో
హీరో గా నటించాడు.
వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... వృతి వాఘాని ,
శ్రీదేవి విజయ్
కుమార్ ఈ
మూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల
థియేటర్ హక్కులను అమ్మ వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ
మూవీ యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను కూడా మేకర్స్ అమ్మి వేశారు.
తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క నైజాం ఏరియా
థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక
నారా రోహిత్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.