100 సార్లు చెప్పా .. మీడియా ముందే ఆ డైరెక్టర్ కి నాగ వంశీ వార్నింగ్..!
ఏ ఇండస్ట్రియల్ అయినా హీరోలకు , దర్శకులకు అభిమానులు ఉంటారు .. కానీ నిర్మాతలకు చాలా తక్కువ .. కానీ తెలుగులో మాత్రం ఇలా ఒక నిర్మాత ఉన్నాడు .. మనోడు మైకు పట్టుకుంటే చాలు విజిల్స్ మోత మోగిపోతాయి .. ఇలాంటి భారీ క్రేజ్ అందుకున్న నిర్మాత ఎవరు అనుకుంటున్నారా .. అనుకున్నట్టు బండ్ల గణేష్ కాదు .. సితార నాగవంశీ ద వన్ అండ్ ఓన్లీ సూర్యదేవర నాగ వంశి .. తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ లో ఈయనది కూడా ఒకటి .. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను తీసుకువస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు నాగ వంశీ .. ఈ ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ అంటే చాలు సోషల్ మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టినట్టే .. మీమర్స్ కు పండగ దొరికినట్టే..
ఒక్క ప్రెస్మీట్లో అంత భారీ సరుకు ఇస్తాడు నాగ వంశీ .. ఇప్పుడు కూడా అదే జరిగింది .. మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో ఈ ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి .. సినిమా గురించి చెబుతూనే ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ఈ ప్రొడ్యూసర్ .. ముఖ్యంగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు .. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కాదు అని భారీ బాంబు పేల్చాడు నాగ వంశీ . ఇక ఈ విషయం తెలిసిన బన్నీ అభిమానులు బాగా ఫీలవుతున్నారు . అలాగే మరోపక్క మ్యాడ్ స్క్వేర్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ మీద కూడా సెటైర్ల మీద సెటైర్ల వేశాడు .. ఇంటర్వ్యూలో మీడియా చూస్తుండగానే దర్శకుడికి భారీ వార్నింగ్ ఇచ్చాడు .. అలాగే టీజర్లు ఎంతో దారుణంగా 116 రూపాలు చదివించారు ఏంటి సార్ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ..