ఫైనల్లీ..ఫ్యాన్స్ కోరిక తీర్చబోతున్న కీర్తి సురేష్..ఇక పండగ చేసుకోండి రా అబ్బాయిలు..!

Thota Jaya Madhuri
ఫైనల్లీ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ వినిపించడానికి రెడీగా ఉంది కీర్తి సురేష్ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ తాజాగా తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది. మనకు తెలిసిందే కీర్తి సురేష్ కు మంచి లైఫ్ ఇచ్చిన సినిమా అంటే మాత్రం మహానటి అని చెప్పాలి .


నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది . ఎంతలా అంటే ఇప్పటివరకు ఆమె ఇలాంటి ఒక హిట్ తన ఖాతాలోనే వేసుకోలేదు. కాగా మహానటి సినిమా తర్వాత తెలుగులో అదేవిధంగా కోలీవుడ్లో బోలెడు సినిమాలో నటించింది . కానీ మంచి సక్సెస్ అందుకోలేకపోయింది . సినిమా హిట్ అయింది కానీ ఆమెకు మహానటి ఎంత క్రేజ్ తీసుకురాలేకపోయింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయద్దు అని టాలీవుడ్ కి టోటల్గా గుడ్ బై చెప్పేసింది అంటూ వార్తలు వినిపించాయి.


అయితే రీసెంట్ గా ఒక తెలుగు సినిమాకి సైన్ చేసింది కీర్తి సురేష్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . నాగచైతన్య హీరోగా విరూపాక్ష డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ మూవీ రాబోతున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి .  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ సెలక్ట్ అయిందట . నాగచైతన్య కీర్తి సురేష్ కాంబోలో సినిమా రావాలి అని .. ఎప్పటినుంచో ఆశపడుతున్నారు జనాలు . ఫైనల్లీ ఇప్పటికీ ఆ కోరిక తీరిపోయింది . భోలా శంకర్ డిజాస్టర్ తర్వాత తెలుగులో సినిమాలకు కమిట్ అవ్వడం లేదు కీర్తి సురేష్ అంటూ వార్తలు వినిపించాయి . అయితే తెలుగు జనాలను ఖుషీ చేసే విధంగా హీరోయిన్ కీర్తి సురేష్ నాగచైతన్యతో సినిమా ఓకే చేయడం ఇప్పుడు అందరికీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. చూద్దాం ఈ సినిమా కీర్తి సురేష్ కి ఎలాంటి హిట్ అందిస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: