అయ్య బాబోయ్ ఈ ఆంటీ హీరోయిన్ తెలుసా... నాగార్జున‌కు పోటీగా...!

RAMAKRISHNA S.S.
చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా చాలా విపరీతంగా ఫేమస్ అవుతుంటారు. టాలీవుడ్లో 20 సంవత్సరాల క్రితం కొన్ని సినిమాలలో నటించి అలా తళ్ళుకున మెరిసి.. మాయం అయిన హీరోయిన్లు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన‌ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. కొందరికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కొందరు హీరోయిన్లు ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి హీరోయిన్లలో సంపద వజే ఒకరు.

సంపద అని చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. 22 సంవత్సరాలు క్రితం టాలీవుడ్ లో వచ్చిన మౌనమేలనోయి సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది. మౌనమేలనోయి సినిమా హీరోయిన్ అనగానే ఆమె టక్కును గుర్తుకు వస్తోంది. నటుడు సచిన్ జోషి నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. నాగార్జున మన్మధుడు సినిమాకు పోటీగా ఒక రోజు ముందుగా రిలీజై ప్రేక్షకుల మనసులు మెప్పించింది. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. సినిమాల పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేమకథగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సచిన్ జోషి, సంపద హీరో,హీరోయిన్‌లుగా నటించగా డైరెక్టర్ శ్యాం ప్రసాద్ తెర‌కెక్కించారు.

యూత్‌ను ఈ సినిమా పిచ్చపిచ్చగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత హీరోయిన్ సంపద మరో సినిమాలో కనిపించలేదు. నటనపరంగా ఆకట్టుకున్న ఈ చిన్నదానికి.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు దూరం అయి.. ఆ తర్వాత బీటౌన్‌లో బుల్లితెరపై అడుగు పెట్టింది. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించి పాపులర్ అయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే అభిమానులు షాక్ అవుతారు. నాలుగున్నర పదిలో వయసులో కూడా సంపద చాలా హాట్‌గా దర్శనం ఇస్తుంది. మధురం ముద్దుగుమ్మగా.. ఆంటీగా మారిపోయిన ఆమెలో రొమాంటిక్ యాంగిల్ అయితే ఏమాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: