రిషబ్ పంత్ ని పెళ్లి చేసుకుంటారా.. ఊర్వశి రతౌలా ఏమందో తెలుసా?

praveen
దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ పంత్ మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇకరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ఇక ఇన్నాళ్లపాటు చికిత్స తీసుకొని కోలుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్ గా మరోసారి బలిలోకి దిగాడు అని చెప్పాలి. ఈ క్రమంలోని రిషబ్ పంత్ ఎలా రాణిస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.
 అయితే ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇక పంత్ మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడో లేదో ఇక పంత్ గురించి మరో విషయం హాట్ టాపిక్గా మారిపోతుంది. గతంలో రిషబ్ పంత్ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రథౌలాకి మధ్య ఏదో నడుస్తుంది అంటూ సోషల్ మీడియా కోడై కోసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి ప్రచారానికి అటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి పెట్టే పోస్టులు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వార్తలు కనిపించాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు ఇదే విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో పెళ్లి పై స్పందించాలి అంటూ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీకి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. అయితే ఎప్పటిలాగానే అందరిని సస్పెన్స్ లో పెట్టే విధంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది ఈ బాలీవుడ్ హీరోయిన్. ఎంతో సింపుల్ గా నో కామెంట్స్ అంటూ సమాధానం చెప్పింది. దీంతో రిషబ్ పంత్ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి వచ్చాడో లేదో అప్పుడే మళ్లీ అతని పై పోస్టులు పెట్టేందుకు ఊర్వశి సిద్ధమైంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: