"జర్నీ" రీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
శర్వానంద్ , జై , అంజలి , అనన్య ప్రధాన పాత్రలో జర్నీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2011 వ సంవత్సరం పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ పాజిటివ్ టాక్ బయటకి రావడంతో ఈ సినిమా స్లో గా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా లోని నటనకు గాను శర్వానంద్ , జై , అనన్య , అంజలి కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తర్వాత అంజలి కి తెలుగు లో అదిరిపోయే రేంజ్ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అలా తెలుగు లో అనేక సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తుంది.

ఇకపోతే ఆ సమయం లో అద్భుతమైన విజయం అందుకొని భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి నెలలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: