విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసులు చేసిన టాప్ 8 మీడియం రేంజ్ సినిమాలు ఇవే.
తేజ సజ్జ హీరోగా
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్
సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రామ్ పోతినేని హీరోగా
నిధి అగర్వాల్ , నబా నటేశ్
హీరోయిన్ లుగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్
శంకర్ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రామ్ పోతినేని హీరోగా
శ్రీ లీల
హీరోయిన్ గా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద
మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన
మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాని హీరోగా రూపొందిన హాయ్
నాన్న మూవీ విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాని హీరో గా రూపొందిన "ఎం సీ ఏ"
సినిమా విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.