ప్రభాస్ మూవీపై క్రేజీ న్యూస్.. ఫ్యాన్స్ లో ఫుల్ జోష్?
అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. హిస్టారికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ న్యూ లుక్ కూడా అందరినీ ఆకర్షించింది. ఇక వినూత్నమైన కాన్సెప్టుతో krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త అటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఇక ఈ సినిమాకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ప్రభాస్ అభిమానులందరి లో కూడా మరింత జోష్ నింపుతుంది అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను ఆసక్తికర ట్విస్టులతో ముగించాలని దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ నిర్ణయించుకున్నాడట. అయితే ఇక ఇప్పటికే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను బట్టి ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం కూడా ఉంది అని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. నిర్మాతలు కూడా దీనికి సిద్ధం అయ్యారట. ఇకపోతే ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగారాధేశ్యాం సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది అని చెప్పాలి.