మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న ప్రణీత..!
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రణీత ప్రస్తుతం పేదలకు ఎంతో అండగా నిలుస్తోంది. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగానే కొంత మొత్తంలో డబ్బులు విరాళంగా ఇచ్చిన ఆమె తర్వాత పేద ప్రజలకు స్వయంగా తనే వంట చేసి పంపిణీ చేసింది. ఇప్పటికే లక్షల మందికి ఆహారపదార్థాలను అందజేసిన ప్రణీత తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి ఒక్కరి మనసులో గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. తాజాగా ప్రణీత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.
auto 12px; width: 50px;">View this post on InstagramA Productive day today was! {{RelevantDataTitle}}