మహేష్ చిత్రానికి ఆ టైటిల్ ని ఫైనల్ చేశారా..!!
సెప్టెంబర్ 12వ తేదీన అన్నపూర్ణ స్టూడియో లో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ఈ సినిమా మొదలవుతుంది. ఇక గతంలో ఖలేజా, అతడు వంటి సినిమాలను తెరకెక్కించారు ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికలు రాబోతున్న మూడవ చిత్రం పైన కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక చాలాకాలం విరమణ తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో చాలా ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ని భారీ యాక్షన్ లతోనే మొదలుపెట్టారు. రెగ్యులర్ షూటింగ్ని త్వరలో నే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది మొత్తానికి ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు సమాచారం.
త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వబోతుందట. అయితే ఇటీవల మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో మహేష్ ప్రత్యేక ట్రీట్మెంట్ కోసం స్పెయిన్ వెళ్లడం తదుపరి షెడ్యూల్ కు బ్రేక్ పడింది. ఇక మహేష్ స్పెయిన్