మహేష్ సినిమా చూడడానికి ఎంత సాహసం చేసిందో సాయి పల్లవి..?
అయితే ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది సాయి పల్లవి. హైదరాబాదులో మల్టీప్లెక్స్లో సర్కార్ వారి పాట సినిమాను చూచి ఇలా ఏమీ తెలియని అమాయకురాలుగా తన కారు ఎక్కి వెళ్ళిపోయింది ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ గా మారుతోంది. హైదరాబాదులో ఉండే pvk ఆర్ కె సినీ ప్లెక్స్ లో సినిమా చూచి వచ్చిన దొంగల తప్పించుకుంటుంది సాయి పల్లవి. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాన్ని స్కార్ప్ తో కప్పేసింది. కరోనా మాస్కు ధరించి చేతిలో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని.. క్యాజువల్ డ్రెస్లో కనిపించింది. అటు ఇటు ఎవరు గమనించకుండా సైలెంట్ గా కారు ఎక్కి వెళ్ళిపోయింది సాయిపల్లవి.
మరి థియేటర్ లో ఎలా సినిమా చూసిందో తెలియదుగానీ.. థియేటర్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా వచ్చింది. అయితే ఎవరు గుర్తు పట్టకుండా వెళ్లడం, రావడం సాయి పల్లవి ఇది కొత్తేమీ కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఇలాగే వచ్చి చాలా హ్యాపీగా ఉందని తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమాలు చూసి వచ్చాను అని చెప్పి ఒక పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.