ఎలాంటి వారు ఆరెంజ్ పండ్లు తినకూడదో తెలుసా..?

Divya
చలికాలం మొదలవగానే సీజనల్ ఫ్రూట్స్ లో భాగంగా ఆరెంజ్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తూ ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఇందులో విటమిన్ ఎ,విటమిన్ బి, విటమిన్ సి,మెగ్నీషియం,కాల్షియం,ఫాస్పరస్, పొటాషియం కూడా పుష్కళంగా లభిస్తున్నాయి. అయితే,ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ,కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ పండు అస్సలు తినకూడదు.వీటిని అ సమస్యలు ఉన్నవారు తీసుకోవడంతో వారి సమస్యలు మరింత పెరుగుతాయి.అస్సలు ఎలాంటి రోగాలు కలవారు ఈ పండ్లు తినకూడదో తెలుసుకుందాం పదండీ..

గ్యాస్ సమస్యలు..

చాలామందికి పుల్లని పదార్థాలు తినడం వల్ల కడుపులో గ్యాస్ ఉబ్బరం మొదలవుతుంది.ఇక గ్యాస్ సమస్య ఉన్నవారైతే పండ్లను ఈ పండ్లను తీసుకోవడం వల్ల వారి సమస్య మరింత పెరిగి,గుండెల్లో మంట,గ్యాస్,ఉబ్బరం మొదలవుతుంది.కావున ఇటువంటి వారు అస్సలు ఆరెంజ్ పండని అసలు తినకూడదు.

దంత సమస్యలు..

దంత సమస్యలతో బాధపడేవారు పుల్లని వస్తువులు తినడంతో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది కావున దంత సమస్యలు కలవారు ఆరంజ్ పండ్లను ముట్టుకోకూడదు.

ఆస్తమా..

అస్తమా వంటి శ్వాస కోసం వ్యాధులతో బాధపడే వారికి ఆరంజ్ తినడం వల్ల,ఊపిరి ఆడని సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.వీరు కూడా ఆరెంజ్ పండ్లకు దూరంగా ఉండాలి.

కిడ్నీ సమస్యలు..

కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఇందులోని ప్రోబయాటిక్స్ వల్ల జీర్ణశక్తి ఎక్కువగా అయి,కిడ్నీపై భారం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది.

రక్త సమస్యలు..

కొంతమంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటే, మరి కొంతమంది రక్తం ఎక్కువ అయ్యి గుండె సరిగా పంపింగ్ చేయలేక ఎక్కువగా ఉంటుంది. వారికి ఆరెంజ్ పండ్లు తినడం వల్ల రక్త వృద్ధి జరిగి వారి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది దీనితో క్రమంగా  గుండె ఆగిపోతుంది.

కావున ఆరెంజ్ పండ్లను తినేటప్పుడు డాక్టర్ సలహాతో తినడం చాలా మంచిది.మీరు కాని మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే దీని పట్ల అవగాహన పొందడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: