టీతో పాటు రస్క్ తింటే మీ ఆరోగ్యాన్ని మీ అంతట మీరే ప్రమాదంలోకి నెట్టేసినట్లు అవుతుందని ఆరోగ్య సూచిస్తున్నారు. ఇక ఈ టీ, రస్క్ కలిపి తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఈ రస్క్ తినడం వల్ల అధిక బీపీ, బరువు, మధుమేహం ఇంకా అలాగే కొలెస్ట్రాల్ వంటి అనేక రకాల అనారోగ్య సమసస్యలు తలెత్తుతాయి. అంతేగాక ఇవి కాలక్రమేణ గుండె సమస్యలకు దారి తీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రస్క్ తినడాన్ని వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు.ఇంకా చాలా వరకు ఈ రస్క్లను మైదా పిండితోనే తయారు చేస్తారు. అయితే దీని కారణంగా జీర్ణం అనేది అసలు అంత సులభంగా అవ్వదు.ఇది జీర్ణ క్రియపై ఖచ్చితంగా ఎంతో తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల చాలా ఈజీగా బరువు కూడా పెరుగుతారు.టీతో రస్క్ కలిపి తినడం వల్ల పేగుల్లో అల్సర్లు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియలో వేగం తగ్గడం ఇంకా అలాగే మలబద్ధకంతో పాటు గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ రస్క్ల తయారీలో రిఫైండ్ షుగర్ను వాడుతారు. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా హానికరం. ఇది శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతుంది. అందువల్ల ఇవి తింటే మధుమేహం వ్యాధికి దారి తీయొచ్చు.ఎక్కువగా రస్క్ తింటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ, రస్క్ను కలిపి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.ఇక సాధారణంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో మంచి పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల రోజంతా కూడా చాలా ఉషారుగా ఉండొచ్చు. అయితే రస్క్లో ఎలాంటి పోషకాహరం వుండవు. పైగా ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.ఇంకా అలాగే అంతేకాకుండా రస్క్ తినడం దినచర్యపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.