: లైఫ్ స్టైల్: గంజి తో ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..?
1). ఆయుర్వేదం లో చాలా వ్యాధుల నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యం గా పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు బియ్యపు నీరు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విరేచనాలు అయినప్పుడు ఈ నీటిని తాగడం మంచిది.
2). అప్పట్లో బియ్యం గంజి ని ఒక గిన్నెలో వేసి ఆ గంజి ని తాగేవారు మన పూర్వీకులు. కానీ మనం ఇప్పుడు ఈ గంజిని బయట పారవేసి. ఇందులో పోషకాలు బాగా ఉన్నందు వల్ల మన శరీరం అలసట చెందదు.
3). ఈ గంజిలో నల్లని ఉప్పు కలుపుకొని తాగడం వల్ల.. శరీరం చాలా బలహీనతగా ఉండకుండా పోతుంది. ఎందుచేతనంటే గంజి నీళ్లు ఖనిజాలు విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి.
4). ఈ బియ్యపు నీరు విరేచనాల నుండి కూడా విముక్తి వచ్చేలా చేస్తుంది. దీనితోపాటు అతిసార వ్యాధి నుండి బయట పడడానికి దివ్యౌషధంలా పని చేస్తుంది.
5). ఇక బియ్యం కడిగేటప్పుడు ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్న టు అయితే ముఖం కూడా కాంతివంతంగా మెరుస్తుంది.
6). పూర్వపు రోజుల్లో అన్నం వచ్చిన తర్వాత గంజిని, తాగుతూ మిరపకాయ నంచుకుని తినడం వల్ల అలసట అనేది ఉండదు.