షుగర్ తగ్గాలంటే ఈ ఆకు చాలు!

Purushottham Vinay
ఇక ఇప్పుడు మన జీవన విధానం చాలా మారిపోయింది.దీనివలన మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోంటున్నాం,అలాగే ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాం.అందులో ఒకటే డయాబెటిస్.పెద్దవారే కాదు ఇంకా యువతరం కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.రక్తంలో షుగర్ ని కంట్రోల్ చేయడానికి సరైన జీవన విధానం చాలా ముఖ్యం అని కూడా వైద్యులు అంటున్నారు.రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా పెరిగితే రక్తంలో షుగర్ స్థాయి అనేది పెరుగుతుంది.దీనివలన మూత్రపిండాలు,గుండె జబ్బులు ఇంకా అలాగే కంటి సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి.అటువంటి పరిస్థితులలో చక్కెరను నియంత్రించడానికి వివిధ చర్యలు కూడా తీసుకుంటారు.కరివేపాకు తినడం వలన రక్తంలో షుగర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది.అలాగే కరివేపాకులో యాంటీ కార్సిజెనిక్,యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ డయాబెటిక్ ఇంకా హిపటో ప్రోటక్టివ్ ఎక్కువగా వుంటాయి.ఇక ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.కరివేపాకులో వుండే కారిబాజోలు విరేచనాలను  కూడా అరికడుతుంది.


అలాగే దగ్గు ఇంకా అలాగే జలుబులను దరి చేరనివ్వదు.ఇక ఈ ఆకుల్లో బి1,బి2 విటమిన్లు వుంటాయి. ఇవి డయాబిటిస్ ను నియంత్రిస్తాయి. ప్రతి రోజు కూడా 10,15 కరివేపాకులను తినడం వలన రక్తంలో చక్కెర కంట్రోల్ లో వుంటుంది. కరివేపాకు పొడిని ఉదయం పూట ఒక టీ స్పూన్,సాయంత్రం ఒక టీ స్పూన్ తీసుకోవడం వలన మన రక్తంలో చక్కెర స్థాయి అనేది తగ్గుతుంది.అలాగే జుట్టు ఊడకుండా కూడా చాలా సహాయపడుతుంది.జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.ఈ ఆకుల రసాన్ని గాయాల దగ్గర రాయ్యొచ్చు.ఈ ఆకులు అతిసారం,ఎముకల పెరుగుదలకు,గ్యాస్ ట్రబుల్ ఇంకా అలాగే డయాబెటిస్ కు బాగా ఉపయోగపడుతుంది.అందువలన ప్రతి కూరల్లో కూడా కరివేపాకును వేయాలి.దీనివలన ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది.కరివేపాకుని కేవలం వంటల్లోనే కాదు,వివిధ రకాల ఔషధములలో కూడా వాడుతారు.ఇందులో వుండే యాంటిఆక్సిడెంట్లు అనేవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.కరివేపాకు తినడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: