జులై 25: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..
ఇక 1992 వ సంవత్సరంలో భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఇక 1997 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.ఇక 2002 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.2007 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.2009 వ సంవత్సరం దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది.ఇక 1935 వ సంవత్సరంలో ఈరోజున కైకాల సత్యనారాయణ జన్మించారు. ఈయన ఓ గొప్ప తెలుగు సినీ నటుడు.ఇక 1978 వ సంవత్సరంలో లూయీస్ బ్రౌన్ జన్మించారు. వీరు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ కావడం విశేషం.1971 వ సంవత్సరంలో గుఱ్ఱం జాషువా మరణించారు. ఈయన ప్రముఖ తెలుగు కవి ఇంకా రచయిత.ఇక 2009 వ సంవత్సరంలో జస్టిస్ అమరేశ్వరి మరణించారు. ఈమె భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి.