ఈరోజు ప్ర‌త్యేక‌త అదే.... అంత‌మంది ప్ర‌ముఖులు ఒకే రోజు పుట్టారు...

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 15వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు


1493:అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.
1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1915: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1966: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్.బ్. గజేంద్ర ఘడ్కర్ పదవీ విరమణ.
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు.
1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

ప్ర‌ముఖుల జననాలు

1767: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు
1898: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయిత. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది
1930: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011
1934: కాన్షీరాం, భారతదేశంలో దళిత నేత (మ. 2006)
1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007)
1957: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మరియూ రాజకీయ నాయకుడు
1977: భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మ. 2008)

ప్ర‌ముఖుల మరణాలు


1957: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒడిషా మాజీ గవర్నరు.
1998: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925)
2010: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీ రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)
2013: కళ్ళం అంజిరెడ్డి, డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు.
2015: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961)
2019: విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)
2019: వై.ఎస్.వివేకానందరెడ్డి భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: