ఈ మిశ్రమం వాడితే కంటి చూపు రెట్టింపవుతుంది?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మందికి కూడా వారి చిన్నతనం నుంచే కళ్ళ సమస్యలు వచ్చి కళ్లద్దాలను ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది కూడా దృష్టి సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. వారికి కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. ఇంకా అలాగే ఇతర కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపును పెంచడంతోపాటు కంటి సమస్యలను తగ్గించడం కోసం ఒక మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది.ఇక దాన్ని ఎలా తయారు చేయాలి..ఇంకా ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మన కంటి చూపును పెంచేందుకు నెయ్యి, మిరియాల పొడి మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నెయ్యిలో విటమిన్ ఎ అనేది అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును బాగా మెరుగు పరుస్తుంది. అలాగే కంటి సమస్యలను పోగొడుతుంది.ఇంకా అలాగే నెయ్యిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కణజాలాన్ని రక్షిస్తాయి. దీంతో కంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇక మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల మిరియాలు కళ్లను ఈజీగా  కాపాడతాయి.


ఈ రెండింటిని కూడా కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి రోజూ తీసుకోవాలి. ఒక టీస్పూన్ నెయ్యిలో పావు టీస్పూన్ మిరియాల పొడిని వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ప్రతి రోజూ కూడా ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఆ తరువాత 30 నిమిషాల దాకా ఎలాంటి ఆహారాలు ఇంకా ద్రవాలు తీసుకోరాదు. ఇలా చేస్తే నెల రోజుల్లో చాలా ఈజీగా చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. దీంతో కంటి చూపు బాగా పెరుగుతుంది. కంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.కళ్లద్దాలను వాడేవారికి ఇక వాటి అవసరం కూడా ఉండదు.అయితే నెయ్యి, మిరియాల పొడి అనేవి రెండూ కూడా వేడి చేసే పదార్థాలు. కాబట్టి వేడి శరీర స్వభావం ఉన్నవారు వేడికి తట్టుకోలేని వారు ఈ మిశ్రమాన్ని వాడకపోవడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఇక ఇతరులు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. దీంతో కంటి చూపు బాగా మెరుగు పడడంతోపాటు కంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఈ మిశ్రమంతో ఇతర ప్రయోజనాలను కూడా ఈజీగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: