పెరుగులో ఇది కలిపి తింటే అన్ని జబ్బులు మాయం?

Purushottham Vinay
 ఒక కప్పు అవిసె గింజలను తీసుకొని వాటిని కళాయిలో వేసి దోరగా వేయించాలి.ఆ తరువాత వీటిని జార్ లో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని రెండు టీ స్పూన్ల డోస్ లో అర కప్పు పెరుగులో కలిపి తీసుకోవాలి. షుగర్ లేని వారు అయితే ఇందులో పటిక బెల్లం పొడిని కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పెరుగును ఊబకాయంతో బాధపడే వారు భోజనానికి ఒక 5 నిమిషాల ముందు తీసుకోవాలి. సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారు దీనిని భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఈ విధంగా పెరుగును ఇంకా అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఇంకా మంటలు కూడా తగ్గుతాయి.ఇంకా నరాల సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.


రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. పెరుగును అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. అలాగే మన రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇంకా శరీరంలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలతో బాధపడే వారు పెరుగును ఇంకా అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అదే విధంగా పెరుగు, అవిసె గింజలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా పెరుగు, అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతో పాటు మన దరి చేరకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: