కిడ్నీలో రాళ్ల సమస్యనా.. అయితే ఈ రసంతో చెక్ పెట్టండి..!!
ప్రతిరోజు రెండు గ్లాసుల కలబంద జ్యూస్ ని తీసుకునే వాళ్లకు శరీరంలో మినరల్స్ స్పష్టీకరణ లాంటివి తగ్గడం వలన మూత్ర పిండాలలో రాళ్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కలబంద జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
1). కలబందను గోరువెచ్చని నీటిలో బాగా కలిపి తీసుకోవడం వలన మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
2). కలబంద రసంలో కి కాస్త నిమ్మరసాన్ని వేసుకొని ఆ మిశ్రమాన్ని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య ను తొలగించుకోవచ్చు.
3). ఒకవేళ కలబంద లో తేనెను మిక్స్ చేసుకొని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఇది గొప్ప పానీయంగా పనిచేస్తుందని నిపుణులు తెలియజేశారు.
4). కలబంద కేవలం తాగడానికి కాకుండా ముఖానికి కూడా అప్లై చేసినట్లు అయితే ముఖం మెరవడం ఖాయమని చెప్పవచ్చు.
5). ఈ కలబంద జ్యూస్ వల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.