తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ యూనివర్సిటీలో చదివేవారికి మంచి జాబ్ లు రావడం ఖాయం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ తేదీలు మారాయి. ఈ మేరకు హెచ్సీయూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది. కాగా, ఈ వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంకా 46 పీజీ కోర్సులతో కలిపి మొత్తం 116 కోర్సుల్లో 2328 సీట్లు అందుబాటులో ఉన్నాయట.ఇక ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ ని ఆగస్టు 3వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు వెల్లడించడం జరిగింది. ఇక యూనివర్సిటీ విద్యార్థులు పూర్తి వివరాలకు https://uohyd.ac.in/ అనే ఈ వెబ్సైట్ చూడొచ్చు.
ఇక ఇదిలా ఉండగా తెలంగాణలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ఇంకా డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీ (ఆదివారం)న పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ప్రకటన విడుదల చేయడం జరిగింద. కోవిడ్ రూల్స్ ని అనుసరిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపడం జరిగింది.ఇక విద్యార్థులు సైతం కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలిపడం జరిగింది.ఇక విద్యార్థులు సంబంధిత హాల్టికెట్ను ఈ ఆఫీషియల్ వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించడం జరిగింది. ఇక ఏవైనా సందేహాలు అనేవి ఉంటే 040-23328266 ఈ నెంబరును సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపడం జరిగింది.ఇక ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే త్వరపడండి...