పోలీసులపై పోలీసులు లాఠి చార్జ్.. షాకింగ్ వీడియో వైరల్?

praveen
సరిహద్దుల్లో ఎలా అయితే జవాన్లు అటు అనుక్షణం కాపలా కాస్తూ ఇక శత్రుదేశాలు భారత సరిహద్దుల్లోకి రాకుండా పహార కాస్తూ ఉంటారో.. ఇక అచ్చం అలాగే సభ్య సమాజంలో శాంతిభద్రతలు నెలకొనెల ఎంతోమంది పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అడ్వాన్స్ అన్నయ్య  ఘటనలు జరగకుండా ఇక ఎవరూ నేరాలకు పాల్పడకుండా అటు పోలీసులు ఎప్పటికప్పుడు గస్తి కాస్తూ ఉంటారు. అందుకే పోలీసులు ఉన్నారులే ఏదైనా జరిగితే వాళ్ళు చూసుకుంటారు అనే ధీమాతోనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోగలుగుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 అయితే ఇలా ఎక్కడైనా ఎవరైనా నేరాలకు పాల్పడిన లేదంటే ఏదైనా విషయంపై  నిరసన చేపడుతున్న సమయంలో.. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటూ ఉంటారు. పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి అనిపిస్తే.. ఏకంగా లాటి ఛార్జ్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇలా ఎంతో మంది నిరసన కారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం మునుపేన్నడు జరగని చూడని ఘటన కావడం గమనార్హం.

 ఎందుకంటే ఇటీవలే ఓ ఘటనలో ఏకంగా పోలీసుల పైన పోలీసుల లాఠీ చార్జి చేశారు. అదేంటి అలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు కదా.. జార్ఖండ్ లో ఇలాంటి ఘటన జరిగింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పై పోలీసులు లాటి చార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీవోలు సీఎం హేమంత్ సోరన్ నివాసం  వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ఎస్పీఓలు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపుసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఎస్పీలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: