ఎగిరే విమానంలో ఆంటీ పాడు పని.. ఏం చేసిందో చూడండి?

praveen
ఒకప్పుడు మనుషులు ఇంట్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం హుందాగానే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్లు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ఇక ఏం చేయాలనిపించిన కూడా అది కరెక్టా కాదా అని ముందు వెనక ఆలోచించేవారు. కానీ నేటి రోజుల్లో జనాల్లో ఈ భయం పూర్తిగా లేకుండా పోయింది. ఇక ఈ మధ్యకాలంలో అయితే రీల్స్ పిచ్చిలో మునిగి తేలుతున్న జనాలు.. ఇక పబ్లిక్ ప్లేస్లలో సైతం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 చుట్టూ వందమంది ఉన్న తమకేం పట్టి లేదు అన్నట్లుగా రీల్స్ లో ఫేమస్ కావడానికి తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఇలా ఏకంగా పబ్లిక్ ప్లేస్లలో రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మొన్నటి వరకు మెట్రో ట్రైన్లు లేదంటే రోడ్డుపై కూడా ఇలా ఏకంగా రిల్స్ కోసం డాన్సులు చేసిన ఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు ట్రైన్ లో బస్సులు మాత్రమే కాదు విమానంలోకి కూడా ఈ రీల్స్ పిచ్చి చేరిపోయింది. విమానంలో ఎక్కిన ఒక ఆంటీ ఏకంగా హద్దు మీరు ప్రవర్తించింది. ఏకంగా విమానంలోనే దుకాణం పెట్టేసింది.

 విమానంలో ఓ మహిళ ప్రయాణించింది. అయితే విమానంలో ఆమె అందరు ప్రయాణికుల్లాగ సీట్లో కూర్చోలేదు. విమానం కాలిలో ఉన్నప్పుడే తన ఇంస్టాగ్రామ్ కోసం ఒక రీల్ చేయాలని అనుకుంది. ఇక ప్రయాణికులు అందరూ ఉన్నారు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించలేదు. ఏకంగా సీట్ల మధ్యలో నిలబడి పాటకు స్టెప్పులు వేసింది. ఇక ఈ వీడియోను సల్మా షేక్ అని ఇంస్టాగ్రామ్ ఐడి లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ట్రైన్లు పార్కులు బస్సులు మాత్రమే అనుకున్న.. ఇక ఇప్పుడు విమానంలో కూడా మొదలు పెట్టేసారా న్యూసెన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: